రైతు పేరు.    : లంకల సువర్ణ లక్ష్మి  
గ్రామం          : బ్రహ్మంగారిమఠం 
మండలం     : బ్రహ్మంగారిమఠం
జిల్లా.             : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్ 

సమస్య : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కార్యకర్తలు బ్రహ్మంగారిమఠం మండలం బ్రహ్మంగారిమఠం గ్రామంలో రైతులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో లంకల సువర్నలక్ష్మి గారికి పంట రుణం రెన్యువల్ చేయడం  గురించి  అడగడం జరిగింది. తను చాలా సార్లు ఆంద్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, బ్రహ్మంగారిమఠం బ్రాంచ్ లో  పంట రుణం రెన్యువల్ గురించి అడగడం జరిగింది కానీ సానుకూల స్పందన రాలేదు.

కిసాన్ మిత్రా చేసిన పని : లంకల సువర్నలక్ష్మి  పంట రుణం రెన్యువల్  కోసం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారులతో పదే పదే మాట్లాడటం వల్ల,  బ్యాంకు అధికారి కొన్ని రోజుల తర్వాత రైతుకు ₹1,30,000/-  పంట రుణం  రెన్యువల్ చేయించడం జరిగింది.

లంక మాధవి  అబిప్రాయం :  ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పంట రుణం రెన్యువల్ చేయటంలో కిసాన్ మిత్ర కార్యకర్తలు సహాయం చేయకపోతే నాకు ఈ పంట రుణం రెన్యువల్ ఎలా చేయాలో తెలిసి ఉండేది కాదు  అని రైతు చెప్పారు. ₹1,30,000/- కి  పంట రుణం రెన్యువల్ చేయడంలో సహాయం చేసినందుకు కిసాన్ మిత్ర కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు అని లంకల సువర్ణ లక్ష్మి  చెప్పారు.